Thursday 28 March 2013

రామయ్య పెళ్లికి తలంబ్రాలు సిద్ధం ..



భద్రాచలం: ఏప్రిల్‌ 19న జరగనున్న ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. తలంబ్రాలు కలిపే వేడుక మార్చి 27న వైభవోపేతంగా జరిగింది. 50 క్వింటాళ్ల బియ్యానికిగానూ తొలివిడతగా 10 క్వింటాళ్ల బియ్యంలో పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, తానీషా ప్రభువు కాలం నుంచి వాడుతున్న గులాంను కలిపి తలంబ్రాలు తయారు చేశారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి డోలోత్సవం చేశారు.

No comments:

Post a Comment