Saturday 13 October 2012

జైబోలోతెలంగాణకు 3 నంది అవార్డులు


     తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో నిర్మించిన జైబోలో తెలంగాణ చిత్రం మూడు ‘నందు’లను గెలుచుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా జైబోలో తెలంగాణ సినిమాకు నంది అవార్డు లభించింది. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. జైబోలో సినిమాలో సూపర్ హిట్ అయిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాటను పాడిన గద్దర్‌కు ఉత్తమ గాయకుడుగా నంది అవార్డు లభించింది. ఈ పాటకు చక్రీ సంగీతం సమకూర్చారు. సినిమా ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు పొడుస్తున్న పొద్దుమీద పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. 

No comments:

Post a Comment